సైదాపూర్/ ఫిబ్రవరి 14(మా అక్షరం): మండలంలోని గుజ్జులపల్లి గ్రామం లో ఈ నెల 26 న మహా శివరాత్రి జాతర పురస్కారించుకొని శుక్రవారం పొన్నం ప్రభాకర్ మహాశివరాత్రి జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో గ్రామ యూత్ అధ్యక్షుడు మాధం శ్రీనివాస్, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు శివారెడ్డి ,పల్లె భాస్కర్ రెడ్డి, అజయ్, చెరుకు శ్రీనివాస్, మండల మాజీ యూత్ అధ్యక్షులు అసరి రఘు,రాజేష్ ,పవన్ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 104











