కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్: మార్కండేయ జయంతి సందర్భంగా టీఆర్పిఎస్, తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా కూడలిలో నిర్వహిస్తున్నట్లు పద్మశాలి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశాలి కులబాంధవులు,ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయాలని పద్మశాలి నాయకులు చిలకమారి శ్రీనివాస్, జడల చిరంజీవి, కుడికాల సాయి, సంగెం సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు.
Post Views: 267













