కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్:పట్టణంలోని ముక్కపల్లికి చెందిన ముక్క మొగిలి (65) శనివారం మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ మృతు దేహాన్ని సందర్శించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, నాయకులు దొంత రమేష్, చందమల్ల బాబు, చందమల్ల నరేష్ తదితరులు ఉన్నారు.
Post Views: 134












