హుజరాబాద్/నవంబర్ 03(మా అక్షరం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వంద సంllలు పూర్తి ఆయన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఏదులపురం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పురవీధుల గుండా కదం కదం కలుపుదాం అంటూ హిందు సంఘటిత సమాజానికి చాటే విధంగా స్వయం సేవకులు అందరూ పదసంచలనం కార్యక్రమం నిర్వహించారు.
Post Views: 73











