హుజురాబాద్/ సెప్టెంబర్ 29 (మా అక్షరం): పట్టణానికి చెందిన అవధానుల దత్తయ్య ఇటీవల మృతిచెందగా, వారి కుటుంబాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Post Views: 52











