+91 99635 77856

పరామర్శ

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ

 

హుజురాబాద్/ సెప్టెంబర్ 29 (మా అక్షరం): పట్టణానికి చెందిన అవధానుల దత్తయ్య ఇటీవల మృతిచెందగా, వారి కుటుంబాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

 

హుజురాబాద్/ సెప్టెంబర్ 29 (మా అక్షరం): పట్టణానికి చెందిన అవధానుల దత్తయ్య ఇటీవల మృతిచెందగా, వారి కుటుంబాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !