కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా కంచె వేణును నియమిస్తు ప్రభుత్వo ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు హుజురాబాద్ ఎంవీఐ గా పని చేసిన ఈశ్వర్ సింగ్ ఠాకూర్ ను భైoసా చెక్పోస్ట్ కు బదిలీ చేశారు. కాగా సోమవారం ఆయన హుజురాబాద్ ఎంవిఐ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 133












