కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్: పురపాలక పరిధి బోర్నపల్లి గ్రామంలో టిప్పర్ లోని మట్టి మీద పడి శుక్రవారం సింధుజ(17) విజయ్ కుమార్(17) వర్షా(15)మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ మహిళా పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆదివారం మృతుదేహాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.ఆమె వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, సొల్లుసునీత, శీలగాని లక్ష్మి, మల్లేశ్వరి, తదితరులు ఉన్నారు.
Post Views: 286











