కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: ఏప్రిల్ 08 (మాఅక్షరం) పట్టణంలోని ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట కిరణ్ రెడ్డి సోమవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నడిగోటి రమేష్, యండి సాదిక్, మిడిదొడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 83











