హుజురాబాద్/ఏప్రిల్22(మాఅక్షరం): పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి మనవడు, డాక్టర్ నవీన్- స్వాతి కుమారుడు ముక్క నివేష్ (20) ఆదివారం అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిసి ప్రమాదాన్ని గల కారణాలను అడిగి తెలుసుకుని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Post Views: 188











