హుజురాబాద్/ఆగస్టు 11(మా అక్షరం): హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ కుమార్తె వివాహం ఆదివారం నుమకొండలో జరగగా రాష్ట్రబీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన వధూవరులు చక్కటి దంపత్యాన్ని కొనసాగించాలని,జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాక్షించారు.
Post Views: 169











