–విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్..
-వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలి..
-తక్షణమే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి…
-విద్యారంగానికి 7.57% కేటాయించడం సిగ్గుచేటు…
-బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్…
హుజురాబాద్/ మార్చి19 (మా అక్షరం): ఎన్నికల మైనిఫెస్టో లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నమాట నీటిముటలే అయ్యిందా… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 సంవత్సర బడ్జెట్ 3,04,965 కోట్లు విద్యారంగానికి 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని, బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ అన్నారు. వెంటనే బడ్జెట్ ని సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.
Post Views: 95











