+91 99635 77856

మెరిట్ విద్యార్థులను అభినందించిన ఏసీపీ

హుజరాబాద్/ మే 06 (మా అక్షరం): 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మండల స్థాయిలో మొదటి, రెండవ స్థానాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి బుధవారం తన కార్యాలయంలో అభినందించి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు ఇలాగే మరిన్ని ఉన్నత విజయాలు సాధించి తల్లిదండ్రులు, గురువులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులనువారి భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సలహాలు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !