హుజురాబాద్/ జూలై 18(మా అక్షరం): మున్సిపల్ సిబ్బంది, ప్రజల సమక్షంలో పిచ్చి కుక్క
హతమార్చారు.బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా రోడ్లపై సంచరిస్తూ ప్రజల్ని విచక్షణ రహితంగా దాడి చేస్తున్న పిచ్చి కుక్కను గురువారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది, డాగ్ స్కాచ్ ఎట్టకేలకు పట్టణంలోని గాంధీనగర్ లో పట్టుకొని హతమార్చారు. ఈ కుక్క దాడిలో జమ్మికుంట, సైదపూర్, హుజురాబాద్ ల లో సుమారు 50 మంది పై దాడి చేసింది. కొంతమంది వరంగల్, హుజురాబాద్ ఆసుపత్రిల లో చికిత్స పొందుతున్నారు.
Post Views: 285











