హుజురాబాద్/సెప్టెంబర్07(మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి గ్రామములో ఈరోజు విద్యుత్ ఘాతంతో యశ్వంత్ (17)విద్యార్థి మృతి చెందగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పండగపూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టమని వారి కుటుంబానికి తీరనిలోటు అని అన్నారు.వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులు ఆన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు,యువకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Post Views: 174











