+91 99635 77856

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా కుడికాల సాయి..

హుజురాబాద్/డిసెంబర్ 29(మా అక్షరం): హైదరాబాదులోని ధనుంజయ గార్డెన్ లో ఆదివారం తెలంగాణ చేనేత వేదిక పద్మశాలి సంఘం 2024-2029 ఐదు సంవత్సరాల గాను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పద్మశాలి కుటుంబాలకు తన వంతు గా ఆర్థిక సాయం చేస్తూ పద్మశాలీల అభ్యున్నతి కోసం పాటుపడుతూ సేవలు అందిస్తున్నానని, అంతేకాకుండా పద్మశాలి సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పద్మశాలి సంఘానికి సేవలు చేస్తూనని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడైనా పద్మశాలీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి అండగా ఉంటానన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !