హుజురాబాద్/ మే 29(మా అక్షరం): పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో, హుజురాబాద్ ఏసీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మాధవికు గురువారం ఘనసన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ నెంబర్ రావుల వేణు పాల్గొన్నారు.నాయకులు యాంసాని శశిధర్, సబ్బని రమేష్, అంకటి వాసు, యల్ల సంజీవరెడ్డి, తిప్పపతిని రాజు, గుర్రం సంతోష్, కొలిపాక వెంకటేష్, ఆవుల సదయ్య, పల్లె వీరయ్య, యాట రాజేష్, కన్నా డోరి ఐలయ్య, ఒడ్నాల విజయ్ తదితరులు పాల్గొని ఏసీపీ మాధవిని అభినందించారు.
Post Views: 179











