హుజురాబాద్/జనవరి 08 (మా అక్షరం): బిజెపి నాయకుడు గూడూరు ప్రభాకర్రెడ్డి సతీమణి సుమవాణి (35)పరమపదించడంతో గురువారం ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో పార్థివదేహానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు తూర్పాటి రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, యాళ్ల సంజీవ్రెడ్డి, దామేరా అనురాగ్, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 311











